తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్…
Browsing: KCR
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం పట్ల బిజెపి రాష్ట్ర…
కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూత్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన…
బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో తాము లేమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బీబీసీపై ఐటీ దాడులతో దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారన్న హరీష్…
గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని…
శాసనసభ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేదికగా మార్చుకుందని, తండ్రీ (సీఎం కేసీఆర్), కొడుకు (మంత్రి కేటీఆర్), అల్లుడు (మంత్రి హరీష్ రావు) పోటీపడి మరీ ప్రధాని…
మరో ఎనిమిది నెలలో మీరు ఎలాగో రాజీనామా చేయాలి, ఇప్పుడు మరో రాజీనామా ఎందుకు? అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎద్దేవా చేశారు.…
సందు దొరికితే తన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించుకునే మాజీ సహచరుడు, ప్రస్తుతం బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ పేరును ముఖ్యమంత్రి శాసనసభలో పదే పదే ప్రస్తావించడం కలకలం…
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఆ పదవికి ఒక్కరే…
తెలంగాణ సాధిస్తున్న సమగ్రాభివృద్ధి దేశానికి ఆదర్శప్రాయంగా ఉందని గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ కితాబిచ్చారు.కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాగుతున్న మాటల యుద్ధం అనంతరం హైకోర్టు జోక్యంతో…