దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి…
Browsing: KTR
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ ఇందులో భాగంగా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి…
హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని రెండో…
మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్…
హైదరాబాద్ ఐకియా స్టోర్లో జాత్యంహకార వివక్ష ఘటన కలకలంరేపుతుంది. హైదరాబాద్ అంటే దేశ ప్రజలకే కాదు విదేశాల ప్రజలకు కూడా ఎంతోమక్కువ. ఏడాదికి ఒకసారైనా హైదరాబాద్ కు వచ్చి…
కేంద్ర పధకాలను, నిధులను తమ పథకాలుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్నదని అంటూ ప్రధాని మోదీ నుండి రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు నిత్యం ఆరోపణలు చేస్తుండగా,…
ఎనిమిదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ఇప్పుడేం జరిగింది అంటూ తెలంగాణ ఐటి మంత్రి కెటి…
కేసీఆర్ పై సాగిస్తున్న రాజకీయ పోరాటాన్ని పతాక సన్నివేశంకు తీసుకు వెళ్లడం ద్వారా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి…
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా లాభాల్లో ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ‘పవన్ హన్స్’ను అమ్మడంపై రాజకీయ దుమారం…
టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పక్క రాష్ట్రాలపై, కేంద్రంపై…