కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై 60 ఎంపీలు మాట్లాడారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిగింది.…
Browsing: Lok Sabha
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం…
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ, సీసీపీ, ఐఈఏ స్థానాల్లో కొత్త చట్టాలను…
విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురకలంటించారు.…
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బీజేపీ ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ…
మహిపూర్లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. లోక్సభలో…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. లోక్సభలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఆ కిస్ ఎవరికి ఇచ్చారన్నది స్పష్టంగా తెలియదు. కానీ…
అవిశ్వాస తీర్మానం పై లోక్సభలో చర్చ మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు చర్చ కొనసాగనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ మౌనం వహించారని విపక్షాలు ఆరోపిస్తున్న…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ ఎంపీగా కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్…
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు లోక్సభలో గురువారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి మంత్రి అమిత్…