Browsing: Maharashtra crisis

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన తర్వాత పలు నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా…

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రేపటితో తెరపడేనా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. జూన్‌ 30న బలపరీక్షకు రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. మంగళవారం…

వారం రోజులకు పైగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడానికి బిజెపి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఎకనాథ్ షిండేతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం…

మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేనతో చెలరేగిన `తిరుగుబాటు’ వారం రోజులవుతున్నా పరిష్కారం లభించే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్రపతి పాలనా అనివార్యం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  తిరుగుబాటు ఎమ్యెల్యేల…

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేపై తిరుగుబాటు జరిపి, ఎనిమిది మంది మంత్రులతో సహా మూడింట రెండు వంతుల మందికి పైగా ఎమ్యెల్యేతో గౌహతిలో మకాం వేసిన శివసేన సీనియర్ నాయకుడు ఎకనాథ్…

శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, మూడింట రెండు వంతుల మంది ఎమ్యెల్యేలను గౌహతిలోని ఓ స్టార్ హోటల్ కు తరలించిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్…

మహారాష్ట్రలో సొంత పార్టీ ఎమ్యెల్యేలు ఎకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ కోల్పోయిన విషయం నిర్ధారణ…

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే రాజకీయ సంక్షోభం సృష్టించారని, దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడం…

తనను గద్దె దింపడం కోసం `తిరుగుబాటు’ ఎమ్యెల్యేలు సూరత్, గౌహతిలకు వెళ్ళవలసిన అవసరం లేదని, తన ముందుకు వచ్చి అడిగితే తాను ఆనందంగా చేస్తానని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి…

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి  ఏక్‌నాథ్ షిండే  ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో సూరత్‌ను విడిచిపెట్టి బుధవారం…