ఈనెల 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన 15 మంది…
Browsing: Narendra Modi
ఢిల్లీలో రాజ్ పథ్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చిన ‘కర్తవ్య పథ్ ‘ పేరు భారతీయత ఉట్టిపడే పేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు. ‘కర్తవ్య పథ్…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరి ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఆయనను…
స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని, భారత్ తో తమ స్నేహం అలాంటిదేనని బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా…
నేటి విద్యార్థులపైనే 2047 నాటి భారతదేశ స్థాయి, భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీరు. తదనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును నేటి ఉపాధ్యాయులు రూపొందిస్తున్నారని ఆయన…
టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా…
పొరుగుదేశం పాకిస్థాన్ కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం నెలకొనడం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా…
ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల ద్వారా సామాజికంగా నిరాదరణకు గురైన, ఇన్నేళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా మాత్రమే దేశంలో సమానమైన, సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. “జన్ధన్ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేశాం. ప్రతి కుటుంబమే కాదు…
ఈ ఏడాది జనవరిలో పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే సమయంలో భద్రతా ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాలపౖౖె విచారణ చేపట్టిన…
గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నామని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్ర…