Browsing: Omicron

వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ప్రపంచంలో ఏదో ఒక మూల కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్‌లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో…

కరోనాఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేవ్‌ ముగిసిన తర్వాత కరోనా తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది. …

గత ఏడాది ఉద్భవించిన కరోనా డెల్టావేరియంట్‌ భారత్‌లో భారీగా ప్రాణాలను బలిగొందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్య కాలంలో 2,40,000…

ఒమైక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత…

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్‌ఒ…

తెలంగాణాలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యాయి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదవగా…

కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ…

దేశంలో కరోనా,  ఒమిక్రాన్‌ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది…

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి  ఒక్కసారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో…

తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించాయిరు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి…