రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు, విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. ధరలపై చర్చ నడపాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలతో సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. …
Browsing: Parliament
ఒబిసి జనగణన చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైసిపి ఎంపిలు కోరారు. బుధవారం పార్లమెంటులో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో వైసిపి ఎంపిలు మోపిదేవి వెంకటరమణ,…
పెగాసస్ వ్యవహారంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై హక్కుల తీర్మానాన్ని పెట్టేందుకు పలువురు ప్రతిపక్ష నేతలు సిద్ధపడుతున్న తరుణంలో అనధికారికంగా ఎలాంటి గూడచర్యానికి…
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంకు ముందు కేంద్రానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పెగాసస్…
గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులతో, గత సంవత్సరంకన్నా రెంట్టింపు మొత్తాలతో ఈ సంవత్సరం రూ 2.25 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ ఉండగలదని ప్రభుత్వ వర్గాలు…
మరో వారం రోజులలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉండగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుతో సహా 875 మంది సిబ్బంది కరోనా…
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా…
హుజురాబాద్ ఉపఎన్నికల ఓటమితో దిక్కుతోచక, ప్రజల దృష్టి మళ్లించడం కోసం, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన వరి రాజకీయం ఆయన…
ఆధార్తో ఓటర్ల జాబితా అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాయి. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలుపెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ…