ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని బిజెపి …
Browsing: TDP
ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జువ్వికుంట రత్న పుష్పరాజ్(66) అనారోగ్యంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురువారం సాయంత్రం…
సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వైసిపి…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉంటూ, ఆయన వరుసగా 1989 నుండి గెలుస్తూ వస్తున్న కుప్పంలోనే ఆ పార్టీని కట్టడి చేయాలనీ అధికార వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు…
నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడమే కాదు, కనీసం ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయంగా…
రైతు సమస్యలపై ఉద్యమించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ…
నిత్యం సొంత పార్టీ, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలతో వార్తలలో నిలుస్తుంటే `తిరుగుబాటు’ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 60కి మించి…
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వాస్తు ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నది. గత నెల ఒంగోలులో…
వచ్చే ఎన్నికలకు సంబంధించి బిజెపితో తమ పార్టీ బంధం పటిష్టంగా ఉన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో పొత్తుకు సంబంధించి తమ…
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో శుక్రవారం హత్యకు గురైన టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు హడావిడిగా శనివారం…