అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అటు అమరావతి రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా పడింది.…
Browsing: three capitals
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 28న విచారణ జరగనుంది. ఫిబ్రవరి 23న ఈ…
ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్ వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవంక, ప్రజలలో జనసేన పట్ల…
ఏపిలో మూడు రాజధాను అంశాన్ని తేల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని బిజెపి …
రెండేళ్లుగా మూడు రాజధానులంటూ రాజధాని నగరంగా అమరావతి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా వస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి…
న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని మాజీ రెవిన్యూ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హితవు చెప్పారు. ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు అంటూ ఇటీవల…
న్యాయస్థానం నుండి విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల చట్టాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు…
రాజధాని నగరం నిర్మాణం కోసం 33,000 వేల ఎకరాలను ఉచితంగా ఇచ్చిన రైతులను రోడ్లపైకి నెట్టివేసి, రాజధానిగా కొనసాగడానికి అక్కడేమి ఉన్నదని, ఎడారి, స్మశానం అంటూ మూడు రాజధానుల…