Browsing: WHO

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నప్పటికీ ఇప్పటికీ కరోనా అనంతర రుగ్మతలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ…

భారత్‌లోనే అత్యధిక కరోనా మృతులు నమోదయ్యాయన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నివేదికపై కేంద్రం మండిపడింది. ఈ నివేదికలో వాస్తవం లేదని, అర్థరహితమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం గత వారం 40 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) వెల్లడించింది. అమెరికాలో తాజా…

కాలుష్యం అరికట్టడం గురించి అంతర్జాతీయ వేదికలపై ఘనమైన ప్రకటనలు చేస్తున్న భారత దేశంలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ వరుసగా రెండోసారి అపఖ్యాతి మూటగట్టుకొంది. …

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు విజృంభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై వస్తున్న తప్పుడు ప్రచారం…

గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు 19 శాతం వరకు తగ్గాయని , మరణాల రేటు నిలకడగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత…

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్మూకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే,  1963లో…

ఒక వంక కరోనా మహమ్మారి నుండి కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ఒకటి రెండు నెలల్లో ఈ మహమ్మారి అంతం కాగలదని ఎదురు…

రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం…

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్‌ఒ…