జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక క్రాస్ బోర్డర్ సొరంగాన్ని గుర్తించామని, త్వరలో జరగనున్న అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాకిస్థాన్కు చెందిన…
Browsing: అవీ ఇవీ
గత ఏడాది కాలంగా మీడియాపై దాడులు పెరుగుతుండడం పట్ల నేషనల్ అలయన్స్ ఫర్ జర్నలిస్ట్స్ (ఎన్ఎజె), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డియుజె) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు…
రెండు నెలల తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ రేటు మళ్లీ 1 శాతం మేరకు నమోదయ్యింది. దేశంలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా…
దేశంలో మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. ఏప్రిల్లో 7.83 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) విడుదల…
దేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.పొద్దుగాల 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు.దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండవేడిమికి తోడు…
కరోనా కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి చైనా నుండి తిరిగి వచ్చి, గత రెండేళ్ళుగా తమ చదువు ఆగిపోయినదని ఆందోళన చెందుతున్న భారతీయ విద్యార్థులు తిరిగి వచ్చి, చదువులు తిరిగి కొనసాగించేందుకు…
దేశ వ్యాప్తంగా వేసవి నిప్పులు చెరుగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నది. మార్చ్ లో సగటు ఉష్ణోగ్రత ఇటీవల దేశ చరిత్రలోనే అత్యధికం అని చెబుతున్నారు.…
దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మఅతి (ఐపిసి)లోని సెక్షన్ 124 ఎ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 30లోగా తన స్పందనను దాఖలు చేయాలని…
కర్నాటకలో సంచలన వివాదానికి దారితీసిన హిజాబ్ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తంచేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు మంగళవారం అంగీకరించింది. పిటిషనర్లలో…