భారత్లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఇక దేశంలో మూడో వేవ్ దాదాపు ముగిసినట్లే అనుకొంటున్న సమయంలో ఇప్పుడు నాలుగో…
Browsing: అవీ ఇవీ
హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరికాదని కర్నాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో సాంప్రదాయ వస్త్రధారణపై…
అంతర్జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు సందీప్ సింగ్ (40) ను దుండగులు తుపాకులతో కాల్చి చంపిన ఘటన పంజాబ్లోని జలందర్ జిల్లాలో చోటుచేసుకుంది. మలియన్ ఖుర్ద్ గ్రామంలో కబడ్డీ…
భారత్-శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ రెండో టెస్టులోనూ భారత్ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో 238 పరుగుల తేడాతో బారత్ జట్టు…
సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ…
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన యుపితో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి గెలుపొందింది. పంజాబ్ లో 117 సీట్లకు గాని 92 సీట్లు గెలుపొంది…
మనం పాశ్చాత్య దేశాలలో మాత్రమే వింటుండే మానవ పాల బ్యాంకులు ఇప్పుడు భారత దేశంలో కూడా వ్యాపిస్తున్నాయి. ఒడిశాలో మొట్టమొదటి మానవ పాల బ్యాంకును భువనేశ్వర్లోని క్యాపిటల్ హాస్పిటల్లో…
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు బైక్…
ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలో కొనసాగితే, ఉష్ణ్నోగత 30 డిగ్రీల సెల్సియస్ దాటి పోయి దేశంలో పలు ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్…
విదేశాల్లో వైద్య విద్య అభ్యాసనకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా…