Browsing: ప్రత్యేక కథనాలు

• 131వ జన్మదిన నివాళి మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలోనే కాకుండా, వాస్తవానికి కూడా కొనసాగించాలనుకుంటే, మనం ఏమి చేయాలి? నా దృష్టిలో మనం చేయవలసిన మొదటి…

తెలంగాణాలో విశేష ప్రాముఖ్యత గల ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యాల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 13న సదా, సీదాగా జిల్లాలోని చెన్నూర్  నియోజ‌క‌వ‌ర్గం అర్జున‌గుట్ట‌లో…

కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి రాజకీయ  కలకలం రేపుతోంది.ఈ కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్…

తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్తపుత్రుడు’ అని విమర్శించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…

ప్రత్యక్ష చర్చల ద్వారానే ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలకగలమని భారత ప్రధాని  నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ తో సోమవారం వర్చువల్‌గా జరిగిన భేటీలో …

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. సంవత్సరం పాటు సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివారులలో…

 పాకిస్థాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడవడానికి కొద్దీ సేపు ముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను తొలగించడానికి…

మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి, మూడు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే 25…

కర్ణాటకలో ఇటీవల చెలరేగిన హలాల్, హిజాబ్ వంటి భావోద్వేగ అంశాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ఆత్రుతతో రాష్ట్ర శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని సంబరపడుతున్న ఆ రాష్ట్ర బిజెపి…