చినజీయర్ ఆధ్వర్యంలోని సమతామూర్తి ఆశ్రమానికి సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీని ముద్రించలేదంటూ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.…
అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్న దృష్ట్యా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యం సేకరణను నిలిపి వేసింది. దానితో తెలంగాణాలో బియ్యం…
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందుకోసం జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుప తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికి బలమైన…
ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు…
నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడమే కాదు, కనీసం ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయంగా…
కోనసీమ జిల్లాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు…
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన అధికారులతో సమీక్ష…
రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించక పోవడం, అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని…