సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో40కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆర్మీ అభ్యర్థులు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. అకాడమీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్లే అల్లర్లు జరిగినట్లు పోలీసులు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
గో సంరక్షకులను, కశ్మీర్ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయి పల్లవి వివరణ ఇచ్చుకున్నారు. శనివారం ఇన్స్టాగ్రామ్లో ఆమె…
అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ…
సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు…
ప్రముఖ సింగర్ శ్రీ రామచంద్ర హోస్ట్ గా చేస్తున్న ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్లో వాగ్ధేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుని మొదటి తెలుగు…
అగ్నిపథ్ లో పథకం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ ఇందులో చేరడం అదనపు అర్హత మాత్రమే అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. సికింద్రాబాద్…
‘అగ్నిపథ్‘ నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడుకుపోయే విధంగా ముందుగానే ఓ ‘రైల్వే స్టేషన్ బ్లాక్ ‘పేరుతో వాట్సాప్లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి.. సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు…
అగ్నిపథ్ పై యువకుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లకు నిరసనకారులు నిప్పటించారు. అలాగే 20 బైక్ లను కూడా తగులబెట్టారు.…
ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావిస్తూ అందులో చూపిన కాశ్మీర్ పండిట్లపై దాడులను ఆమె గోరక్షకుల దాడులతో పోల్చుతూ మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. దానితో ఆమెపై భజరంగ్దళ్ నాయకులు పోలీసులకు…