Browsing: తెలుగు రాష్ట్రాలు

సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వం తో పోల్చి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. గత…

అమరావతిలో రాజధానిగా ఆరు నెలల లోగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లాట్ లను అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన గడువు…

ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వాస్తు ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నది. గత నెల ఒంగోలులో…

ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నాడ వెళ్తుండగా సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ…

ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో…

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు, ఇతర బిజెపి నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు. …

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించకుండా, కీలక నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని బహిర్గతం చేసిన బిజెపి ఎమ్యెల్యే…

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  విద్యా విధానంను తిరోగమనంలో తీసుకు వెడుతూ ఉండడం తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలు వెల్లడి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం స్పష్టం చేసింది.  విద్యావిధానంలో మార్పులు…

కరోనా మహమ్మారి కాలంగా రెండేళ్లుగా విద్యాలయాలు సరిగ్గా పనిచేయక పోతూ ఉండడంతో పడవ తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నడూ…

రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంభం పార్టీలతోనే బిజెపి పోరాటం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో…