ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్నిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఒకొక్కటి 1208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఒబిసి జనగణన చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైసిపి ఎంపిలు కోరారు. బుధవారం పార్లమెంటులో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో వైసిపి ఎంపిలు మోపిదేవి వెంకటరమణ,…
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మహర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య దీనికి సంబంధించి…
‘‘కష్టపడండి.. జనంలోకి వెళ్లండి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, మోడీ సర్కార్ సక్సెస్ ను ఇంటింటికి వెళ్లి వివరించండి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనేది మాకు వదిలేయండి’’…
పెట్రోల్, డీజిల్, ఆహార వస్తువులు, ఒకటేమిటీ… దైనందిన జీవితంలో వాడే ప్రతీదానిపై ఛార్జీల బాదుడు పెరిగి సామాన్యులు కుదేలవుతున్నారు. ప్రతీరోజూ సామాన్యులపై అదనపు భారాలు పడుతూనే ఉన్నాయి.…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అధికార టీఆర్ఎ్సతో అమీ తుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ సిద్దపడుతోంది.రైతాంగ ఉద్యమంతో మొదలుపెట్టి.. ప్రజాందోళనలు తీవ్రతరం చేయాలని తెలంగాణ కాంగ్రెస్…
సమతామూర్తి విగ్రవిష్కరణ కార్యక్రమంకు ముందుకూడా అక్కడకు వెళ్లి, అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనకపోవడంతో మొదటిసారిగా బహిర్గతమైన చిన్నజియ్యర్ స్వామితో ఆయనకు ఏర్పడిన విబేధాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా జరిపిన తర్వాత స్వయంభూ దర్శనాలు తిరిగి సోమవారం మొదలయ్యాయి. ఉదయం…
ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని, 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టిందని బిజెపి…
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అమరావతి రాజధాని నిర్మాణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ…