మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్ను జమ చేసుకుంది. ఆదివారం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
జాతీయ భావనకు వ్యతిరేకంగా ఉన్న వాదనలన్నీ క్రమంగా నీరుగారి, తమ అస్తిత్వం కోల్పోతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్ ఎస్ ఎస్…
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు జరిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తుతో పాటు కోర్టుకు సమర్పించిన ఆధారాలలో కీలకమైనవి సమర్పించలేదని ఈడీ అనేక అనుమానాలను…
రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని చెప్పిన కాగ్ నివేదికపై సిబిఐతో విచారణ జరిపించాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్షనేత…
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని…
కొద్దికాలంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో క్షీణిస్తున్న సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ చొరవ తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చేరగడం…
మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతున్నట్లు జనసేన…
‘చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఏపీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ అంశాన్ని…
టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ‘నేతాజీ గ్రంథ సమీక్ష’…
రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్…