న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని మాజీ రెవిన్యూ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హితవు చెప్పారు. ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు అంటూ ఇటీవల…
Browsing: తెలుగు రాష్ట్రాలు
బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గొఱె కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోమని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరం…
చట్టసభల్లోకి బీసీలను తీసుకొచ్చేందుకే బీఎస్పీ కృషి చేస్తదని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మొదలుపెట్టిన ‘బహుజన…
సబ్ కా సాత్.. సబ్ కా వికాష్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ కా సాత్…దేశ్ కా వినాష్గా మారిపోయిందని తెలంగాణ ఆప్ సర్చ్…
సికింద్రాబాద్ లోని బోయగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్ డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. కొందరు సజీవదహనం, పొగతో ఊపిరాడక మరికొందరు…
పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన గంటలోనే ప్రాజెక్టు పనులను నిర్మాణ సంస్థ నిలిపివేసింది. మంగళవారం మధ్యాహ్నం పోలవరం…
టిడిపి ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్ప్తెవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోపణలపై వాస్తవాలను…
ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేయడం ద్వారా తాము ముందస్తు ఎన్నికలకు వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెరదించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి…
రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్రెడ్డిపై కొంతకాలంగా తిరుగుబాటు ధోరణిలో బారంగంగా సవాళ్లు విసురుతున్న సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డికి పిసిసి షాక్ ఇచ్చింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా…
టీడీపీ హయాంలో పెగాసెస్ కొనలేదని, ఎవ్వరి ఫోన్లు టాప్ చేయడం కూడా జరగలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్…