Browsing: తెలుగు రాష్ట్రాలు

ఎపి అసెంబ్లీలో సోమవారం కూడా రసాభాస చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్‌ అంశాలు అసెంబ్లీని కుదిపేశాయి. అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరోజుపాటు…

పార్టీ అగ్రనేతలు వరుసగా  సమస్యలతో మృతి చెందడంతో, లొంగి పోవడమో, భద్రతా దళాల కాల్పులలో మరణించడమో, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో జరగడంతో కొద్దీ కాలంగా తెలుగు జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు…

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భరోసాతో ఉన్న పార్టీ కార్యకర్తలకు గత ఏడాది చివరిలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఫల్యం కారణంగా కనీస…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ…

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌‌లోని కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 20 రోజులుగా…

వైసిపి, టిడిపి నాయకుల సవాళ్లతో కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి…

ఐటి సంబంధిత సాంకేతికతతో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయలం కల్పించడంలో కూడా అగ్రగామిగా నుండబోతున్నది. దేశంలోనే మొట్టమొదటగా ఫైబర్ గ్రిడ్ పథకం (టి-ఫైబర్) ద్వారా…

వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మీద తాను అభ్యంతరకర వాఖ్యలు చేసాను అంటూ తనపై పెద్ద వివాదం చెలరేగడం పట్ల త్రిదండి చినజీయర్‌ స్వామి విస్మయం వ్యక్తం చేశారు.…

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా పుననిర్మించిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునఃదర్శనం భక్త జనానికి దొరకనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధికారులు ఈ…

తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుండి విలక్షణమైన నాయకులుగా ఉంటూ, తమకంటూ సొంత బలం ఏర్పర్చుకున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ అధిష్టానం వైఖరి పట్ల తమ అసంతృప్తిని తరచూ…