గతంలో ‘గుజరాత్ మోడల్’ అంటూ అక్కడి అభివృద్ధిపై జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడంకోసం ప్రచార వ్యూహాల రూపకల్పనలో క్రియాశీల పాత్రవహించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షం కన్నా పెను ప్రమాదంగా భావించడం వాళ్ళనయితేనేమి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, బీజేపీ నేతలకన్నా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చర్యలపై దూకుడుగా స్వరం వినిపిస్తుండడం వల్లనైతే…
రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. కొంతకాలం క్రితం ఆయన భార్య,…
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ రెండు రోజుల క్రితం కలవడం ఏపీలోని…
బిగ్ బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో స్టార్ మాలో బిగ్ బాస్…
టీడీపీకి చెందిన మాజీ మంత్రి పరిటాల రవీంద్రను ప్రత్యర్థులు హత్య చేసిన రీతిలోనే తనను కూడా హత్య చేస్తారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ…
ఏప్రిల్ 8 నుండి ప్రారంభం కానున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందిగ్ధతలో ఉన్నట్లు తెలుస్తున్నది. …
భీమ్లా నాయక్ పవన్ను రాష్ట్రంలో అడ్డుకోవాలని జూమ్లా నాయక్ జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం కొట్టు,…
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఇటీవల గత మూడేళ్ళుగా ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు చెందిన టీవీ చానల్ ‘సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతిని రద్దు చేసింది. అయితే హైకోర్టును ఉద్యోగులు ఆశ్రయించడంతో…