ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకొంటున్న కొద్దీ అధికార పక్షంలో కలకలం రేగుతున్నది. సిబిఐ తాజాగా దాఖలు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా శనివారం సాయంత్రం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. డప్పులు, డోలువాయిద్యాల మధ్య అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు 72 గంటల…
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ నూతన డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గౌతం సవాంగ్…
నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వన దేవతలైన సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు,…
చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సమస్రాబ్ధి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూరంగా ఉండడం రాజకీయ దుమారం రుపొంది. చినజీయర్ స్వామి తీరుతో…
తెలంగాణలో వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏంటీ?… రాష్ట్రంలో అంత గొప్ప పరిస్థితులు ఏమున్నాయని బర్త్ డే సంబురాలు…
ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని పట్టుదలతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడంతో, జిల్లాల విభజనకు సంబంధించిన పక్రియను రాష్ట్ర ప్రభుత్వం…
తిరుమలలో రాబోయే రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది.…
పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తర్వాత ఇప్పుడు మరో వైసిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నాయకత్వంపై బహిరంగ తిరుగుబాటు…