Browsing: తెలుగు రాష్ట్రాలు

ఒక వంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులందరు ఆయనకు బాసటగా నిలిచి, కేసీఆర్ పాలనపై గొంతెత్తి నిరసనలు…

కేసీఆర్ సర్కారుపై ఉధృతంగా పోరాడండి, ఎక్కడా తగ్గొద్దు అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పై…

ఎపి లోని వైసిపి తిరుగుబాటు పార్లమెంట్‌ సభ్యుడు రఘురామరాజు త్వరలో తాను ఎంపి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళతానని ప్రకటించారు. ”అమరావతి రాజధానితోపాటు ప్రజలకు మంచి…

ఇప్పటికే హైటెక్‌ సిటీ, ఫార్మాసిటీ వంటి సిటీలతో దేశంలో ప్రతిష్టాకరమైన పలు నిర్మాణాలకు నెలవుగా గుర్తింపు పొందిన  హైదరాబాద్‌ లో ఇపుడు మరో సిటీ ఏర్పాటుకు కేంద్ర…

తనకు, బిజెపి వారికి జైలుకు వెళ్లడం కొత్తకాదని అంటూ ఇక సీఎం కేసీఆర్ ను కూడా జైలుకు పంపుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంబధం చేశారు. హైకోర్టు…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను 14 రోజులపాటు రిమాండ్ కు పంపుతూ కింది కోర్ట్ ఇచ్చిన ఉత్తరువును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. దానిని కొట్టివేస్తూ, వెంటనే వ్యక్తిగత పూచీపై…

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ద చూపని వైసిపి ప్రభుత్వం అకస్మాత్తుగా పలు చర్యలకు పాల్పడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. మూడు రాజధానుల పేరుతో అమరావతిని `అరణ్య రోదన’గా …

హుజూరాబాద్‌‌లో ఓడిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక సమతుల్యతను కోల్పోయారని అంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఘాటుగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…

కరోనా నిబంధనలకు విరుద్ధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యాలయంలో కరీంనగర్ లో తలపెట్టిన జాగరణ దీక్షను భగ్నం చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు, బెయిల్ ఇవ్వడానికికి వీల్లేని…

వేతన సవరణ అంశంపై గత నెలరోజులకు పైగా నిర్ణయం తీసుకోకుండా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాటవేత ధోరణులు అవలంభించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం…