తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు…
Browsing: Bandi Sanjay
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చేసిన ఆరోపణలను నీతి ఆయోగ్ తోసిపుచ్చింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని…
’’మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాటలు ఏమయ్యాయని బిజెపి రాష్ట్ర…
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తప్పుడు డిజైన్లతో, ఎటువంటు అనుమతుల్లేకుండా నిర్మించారని, అందుకనే ఈ మధ్య వరదలకు ముంపుకు గురయినదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర…
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట నుండి మంగళవారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటగా, ఈరోజు నాగుల పంచమి సందర్భంగా…
ఆగష్టు 2 నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఆగస్టు 2 నుంచి…
ఆగష్టు 2 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మొత్తం దృష్టి అంతా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్…
‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు…
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుశా సీఎంకు…
టీఆర్ఎ్సలో చాలామంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం తన…