టీఆర్ఎస్ సర్కార్పై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల ద్వారా పోరాటానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కలు, సమాచారం ఆధారంగా సర్కారును ఎండగట్టి ప్రజలకు…
Browsing: Bandi Sanjay
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.…
ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు…
రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించక పోవడం, అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని…
తెలంగాణలోని ప్రతి పార్టీ కార్యకర్తను భాగస్వామిగా చేయడం ద్వారా జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ…
‘‘ కేసీఆర్…. నువ్వు సీఎంగా ఉండేది మహా అంటే 6 నెలలు.. ఏడాదే…. రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెడుతున్నవ్… వాళ్ల ఉసురు నీకు తగలక మానదు’’…
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడుగుతోంది…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై, రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించకుండా, కీలక నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని బహిర్గతం చేసిన బిజెపి ఎమ్యెల్యే…