ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు రూ.1400కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కార్ కేంద్రానికి నివేదిక పంపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం…
ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద అలిగినా పరవా లేదని, పనిచేయని…
వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్,…
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ…
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుశా సీఎంకు…
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా…
పోలీసులు ఏ వ్యక్తిని రౌడీగా ముద్ర వేయకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, నిఘా కోసం…
భారత్ లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ నియంత్రణ పరిధిలోకి రాబోతుంది. డిజిటల్ న్యూస్ సైట్లు సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా…
ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కాన్వాయ్తో…