వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్పులు చేసిన మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి కాకాని గోవర్ధనరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, కీలకమైన వ్యవసాయ శాఖను చేపట్టిన రెండు రోజులకే నెల్లూరులో ఓ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టిసి టిక్కెట్ ధరలను గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచడంతో ప్రయాణికులపై పెనుభారం పడింది. ఆర్టిసి యాజమాన్యం పెరిగిన ధరల భారం రూ.720 కోట్లు…
మంత్రి కేటీఆర్కు తొందర ఎక్కువైందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ రఘునందనరావు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన కేటీఆర్లో కన్పిస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సంతకం వలనే…
బండి సంజయ్ ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని మండిపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
కేసీఆర్గడీలు బద్దలు కొడతాం, కుటుంబ పాలనను తరిమికొడతాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను గురువారం జోగులంబ…
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల (పీపీపీ) భాగస్వామ్యంతో సివిల్ ఏవియేషన్ (ఏరోనాటికల్), ఫార్మసీ యూనివర్శిటీలని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకొంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్…
దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులులతో పాటు వన్యప్రాణులు వేసవి వచ్చిందంటే దాహార్తితో అలమటిస్తుంటాయి. ముందస్తుగానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి…
నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీకి బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ…
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. రెండు కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అని తేల్చింది కోర్టు. అయితే విద్వేష…
తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్తపుత్రుడు’ అని విమర్శించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…