కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. సంవత్సరం పాటు సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివారులలో…
తెలంగాణాలో తాగు నీటి ఎద్దడితో ఎండాకాలంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ…
మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి, మూడు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే 25…
అనూహ్యంగా మొత్తం 24 మంత్రులతో రాజీనామా చేయించి, ఈ నెల 11న కొత్తవారితో ప్రమాణస్వీకారం చేయించడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు…
విశాఖపట్నం స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాల పట్ల తీవ్ర నిరసనలు ఎదురవుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లడానికే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్…
తాను తలుచుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోయేది అంటూ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు…
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై…
రాష్ట్ర ప్రభుత్వం తనను తరచూ అవమానాలకు గురిచేస్తున్నదని , ప్రోటోకాల్ పాటించడం లేదని ఢిల్లీ వెళ్లి తీవ్రమైన ఆరోపణలు చేసి, ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలకు ఫిర్యాదు చేసిన గవర్నర్ డా.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర…