తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, అక్కడ గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ల వాడడంపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు తరగతి గదుల్లోకి తమ మొబైల్స్…
తిరుమల నడక దారిలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో.. ఏడవ మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. ఇప్పటి…
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని, వచ్చెడిది బిజెపి ప్రభుత్వమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ఖమ్మంలో “రైతు గోస- బీజేపీ…
తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వామపక్షాలకు ఏకపక్షంగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా…
షెడ్యూల్డ్ కులాలకు 18 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై గట్టి చర్యలు, షెడ్యూల్డ్ తెగలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రూ. 12 లక్షలు,…
సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేట్సకో) విధించింది. వాన్పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మం వేదికగా తలపెట్టిన…
తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ప్రార్ధనామందిరాలు గుడి, మసీదు, చర్చిలను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్తో కలిసి ముఖ్యమంత్రి…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల ఎంఎల్ఎ బండ్ల కృష్ణమోహన్రెడ్డికి గట్టి షాక్ తగలింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై హైకోర్టు వేటు వేసింది. ఎంఎల్ఎగా ఆయన్ని అనర్హుడిగా…