కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత వీరికి జైలుశిక్ష, జరిమానా విధించిన ధర్మాసనం…
Browsing: AP High Court
రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని మాజీ రెవిన్యూ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హితవు చెప్పారు. ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు అంటూ ఇటీవల…
రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని, పార్లమెంట్ మాత్రమే చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్…
రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సిఆర్డిఎ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దానితో…
టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్బాబును లోకాయుక్త ఆదేశంపై కేసు నమోదు చేసి, సిఐడి అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా…
తెలుగు నెలలో శతాబ్దకాలంగా ప్రజలను ఎంతగానో రంజింపచేస్తున్న ప్రసిద్ధి చెందిన చింతామణి సాంఘిక నాటకంను ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా, ఏకపక్షంగా, ఎటువంటి సంప్రదిరింపులు -…
హైకోర్టు ఆదేశించినా అనుచిత పోస్టింగ్స్ తొలగించలేదని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టులు, జడ్జీలపై ట్విట్టర్లోని పోస్టింగ్స్ తీయకపోవడంపై మండిపడింది. సాంకేతిక…
న్యాయస్థానం నుండి విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల చట్టాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు…
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ద చూపని వైసిపి ప్రభుత్వం అకస్మాత్తుగా పలు చర్యలకు పాల్పడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. మూడు రాజధానుల పేరుతో అమరావతిని `అరణ్య రోదన’గా …