కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…
Browsing: KCR
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. సంవత్సరం పాటు సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివారులలో…
తెలంగాణాలో తాగు నీటి ఎద్దడితో ఎండాకాలంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర…
తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్కు మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదం ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర…
‘బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, రైతుల్ని నట్టేట ముంచాడని విమర్శిస్తూ కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు…
`నేను చాలా స్ట్రాంగ్, నా తలను ఎవ్వరు వంచలేరు’ అంటూ ఆహ్వానించినా రాజ్ భవన్ లో జరిగిన ఉగాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు అధికార పక్షం…
‘‘కష్టపడండి.. జనంలోకి వెళ్లండి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, మోడీ సర్కార్ సక్సెస్ ను ఇంటింటికి వెళ్లి వివరించండి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనేది మాకు వదిలేయండి’’…
సమతామూర్తి విగ్రవిష్కరణ కార్యక్రమంకు ముందుకూడా అక్కడకు వెళ్లి, అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనకపోవడంతో మొదటిసారిగా బహిర్గతమైన చిన్నజియ్యర్ స్వామితో ఆయనకు ఏర్పడిన విబేధాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా జరిపిన తర్వాత స్వయంభూ దర్శనాలు తిరిగి సోమవారం మొదలయ్యాయి. ఉదయం…