కళ్యాణి శంకర్, సుప్రసిద్ధ పాత్రికేయురాలు ప్రతి నాయకుడు స్థిరపడేందుకు కీలకమైన క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ప్రస్తుత యుపి అసెంబ్లీ ఎన్నికలు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ భవిష్యత్తుకు నిర్ణయాత్మక…
Browsing: UP polls
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు జరిపిన కాల్పులు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని…
ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు నకిలీ సమాజ్వాద్.. పేదల ప్రభుత్వం మధ్య జరుగుతున్నవిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో…
ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పడిన సమాజ్వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్దళ్ కూటమిని ప్రస్తావిస్తూ వారిద్దరూ ఎంతకాలం కలిసి ఉంటారని అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా…
దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారం లోకి రావడానికి బీజేపి చేస్తున్న ప్రయత్నాల్లో…
2014 లోక్సభ ఎన్నికలలో ఒక సీట్ కూడా గెలుపొందలేని బహుజన సమాజ్ పార్టీ, 2019 ఎన్నికలలో అనూహ్యంగా నరేంద్ర మోదీ ప్రభంజనంలో కూడా 10 సీట్లు గెల్చుకొని, తిరిగి…
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రాగానే పొలిటికల్ జంపింగ్స్ మొదలయ్యాయి. అటు బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి.. ఇటు ఎస్పీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి.…
తొలుత ముగ్గురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్యెల్యేలు, ముఖ్యంగా ఓబిసి వర్గాలకు చెందిన వారు బిజెపికి రాజీనామా చేయడం, దాదాపు అందరు సమాజవాద్ పార్టీలో చేరడంతో ఇక ఉత్తర ప్రదేశ్…
ఉత్తర ప్రదేశ్ లో ఒక సీట్ విషయంలో బిజెపి ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నది. అక్కడి నుండి తామే పోటీ చేస్తాం అంటూ భార్య, భర్తలు ఇద్దరు ఎవ్వరికీ వారుగా…
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుందని జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడి చేసింది. జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ప్రతిబింబించే…