పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన గంటలోనే ప్రాజెక్టు పనులను నిర్మాణ సంస్థ నిలిపివేసింది. మంగళవారం మధ్యాహ్నం పోలవరం…
Browsing: YS Jaganmohan Reddy
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో 19 మంది మరణానికి కారణమైన కల్తీసారా, కల్తీమద్యం అంశం సోమవారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.ఈ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం…
కేవలం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు లాంఛనంగా ఆమోదించడం కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేల్చిన బాంబుతో మంత్రులందరిలో ఆందోళన మొదలైనది. త్వరలోనే…
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంలో విబేధాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరి వై ఎస్…
వైసిపిలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరో రెండేళ్ల తర్వాత జరుగవలసిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచార సన్నాహాలలో మునిగేవిధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మంత్రులు, ఎమ్యెల్యేలు వచ్చే మే నుండి ఎక్కువగా జనం మధ్యనే…
పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మాట్లాడిన షెకావత్…
రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని, పార్లమెంట్ మాత్రమే చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్…
వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం లేదని మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్రమంగా అధికార పార్టీకి ఆందోళనకర పరిణామాలకు దారితీస్తుంది. ఈ…