పంజాబ్లో జరిగిన బాంబుపేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న మాజీ హెడ్కానిస్టేబుల్కు ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. ఈ ఘటన వెనకాల…
Browsing: అవీ ఇవీ
పంజాబ్లోని లుధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో గురువారం జరిగిన బాంబు పేలుడు సంఘటన వెనుక ఐఎస్ఐ, ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ…
లవ్ జిహాద్ చట్టం కింద ఉత్తర్ ప్రదేశ్ లో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ‘లవ్ జిహాద్’ చట్టం కింద మొదటిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు,…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో గుంపులుగా…
భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో…
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు(ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు) లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు చివరిదాకా యత్నించాయి. విపక్షాల ఆందోళన మధ్యే…
చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మార్పులు చేర్పులు చేయాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక సూచించింది. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో పలువురు చారిత్రక వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధులను దోషులుగా చిత్రీకరించారనీ, వాటిస్థానంలో రాజవంశాల…
ఒక వంక దేశంలో ఒమిక్రాన్ కేసులు 126కు చేరగా, వీటి కారణంగా భారత్ లో జనవరి మొదటి వారంలో మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్…
సెంటియెంట్ ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్, మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సును బుధవారం పూణెలో ప్రదర్శించింది. మార్కెట్ లోకి…