Browsing: YS Jaganmohan Reddy

గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాలూకూ రెండు నారాయణ, మూడు చైతన్య విద్యాసంస్థలు పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్‌ చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…

ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్న తరుణంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు,…

తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్తపుత్రుడు’ అని విమర్శించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

అనూహ్యంగా మొత్తం 24 మంత్రులతో రాజీనామా చేయించి, ఈ నెల 11న కొత్తవారితో ప్రమాణస్వీకారం చేయించడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు…

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు అవతరించాయి. సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్‌.జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13…

రాష్ట్ర హైకోర్టు విధించిన ఆరు నెలల గడువులో రాష్ట్ర రాజధాని నగరం అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది.…

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష…

అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అమరావతి రాజధాని నిర్మాణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ…

రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్…