ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని, 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టిందని బిజెపి…
Browsing: KCR
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని…
కొద్దికాలంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో క్షీణిస్తున్న సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ చొరవ తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చేరగడం…
బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గొఱె కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోమని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరం…
చట్టసభల్లోకి బీసీలను తీసుకొచ్చేందుకే బీఎస్పీ కృషి చేస్తదని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మొదలుపెట్టిన ‘బహుజన…
సికింద్రాబాద్ లోని బోయగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్ డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. కొందరు సజీవదహనం, పొగతో ఊపిరాడక మరికొందరు…
ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేయడం ద్వారా తాము ముందస్తు ఎన్నికలకు వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెరదించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ…
తెలంగాణ ప్రతిష్టాత్మకంగా పుననిర్మించిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునఃదర్శనం భక్త జనానికి దొరకనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధికారులు ఈ…
తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుండి విలక్షణమైన నాయకులుగా ఉంటూ, తమకంటూ సొంత బలం ఏర్పర్చుకున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ అధిష్టానం వైఖరి పట్ల తమ అసంతృప్తిని తరచూ…